TDP | ఏపీలో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్న నాయకులకు శనివారం టీడీపీ విడుదల చేసిన జాబితాలో పేర్లు లేకపోవడంతో టీడీపీ నాయకులు, వారి అనుచరులు నిరసనలు వ్యక్తం వ్యక్తం చ
Assembly Elections | బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం విషయంలో తామేమీ తక్కువ కాదని ఈ ఎన్నికల టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్, బీజేపీ మరోసారి రుజువు చేసుకున్నాయి.
బీజేపీలో టికెట్ల కల్లోలం రేగుతున్నది. సిరిసిల్ల అసెంబ్లీ టికెట్ రాణిరుద్రమకు ఇవ్వడంపై అసమ్మతి రగులుతున్నది. ఆ పార్టీ అధిష్టానంపై నిరసన వ్యక్తం చేస్తూ రాజీనామాల పర్వం కొనసాగుతున్నది.
నిర్మల్ జిల్లా బీజేపీలో కల్లోలం రేగింది. మొదటి జాబితా విడుదల కాగానే మూడు నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాల మొదలైంది. మొదటి నుంచి కష్టపడిన వారికి కాకుండా వలన నేతలకు టికెట్లు ఇవ్వడం మంట పెట్టింది.