Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మొదటి రోజే ప్రతిపక్షాల గొంతు నొక్కిందని, తాము అధికారంలో ఉనప్పుడు రెండో సభ్యుడు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చామని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్రావు పే
ఫార్మా ఇండస్ట్రీతో 200 కిలోమీటర్ల మేర కాలుష్య ప్రభావం ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు.
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
బంజారాహిల్స్ : కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రజల ఇబ్బందులను తొలగించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం సహకారం అందించకపోగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం �