ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన గృహలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థ�
మహారాష్ట్రలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
కులవృత్తులు చేసుకునే వెనుకబడిన తరగతులకు చెందిన వారికి రూ.లక్ష సాయం చేసేందుకు అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు జిల్లాకు ఇటీవలే రూ.12కోట్లు మంజూరయ్యాయి.
గృహలక్ష్మి పథకం కింద జిల్లాలో ప్రతి తహసీల్దార్, మున్సిపల్, కలెక్టరేట్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
కర్ణాటకలోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సీఎం సిద్ధరామయ్యను అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో కేసు దాఖలైంది. రాజ్యాంగంలోని నిబంధనలను, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నియమాలను సిద్ధరామయ్య ఉ�
దేశం గర్వించే స్థాయి క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చామని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.