గౌహతి: సుమారు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్ను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. అసోంలోని కరీంగంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎక్సైజ్ శాఖ సిబ్బంది పలు చోట్ల నిర్వహించిన దాడుల్లో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేస�
ఐజ్వాల్: అస్సాం, మిజోరాం మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్నది. తాజాగా అస్సాం పోలీసులపై మిజోరాం పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. వివాదస్పద సరిహద్దు ప్రాంతమైన కొలసిబ్ జిల్లాలో నిర్మాణ సామగ్రిని అస్సాం పోలీ
గువాహతి: తాలిబన్లకు సోషల్ మీడియాలో మద్దతిచ్చిన 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలో జరిగింది. తాలిబన్లు 20 ఏండ్ల తర్వాత ఆఫ్ఘన్ను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని స్వాగతిస్తూ, వా�
ఓ యువతికి ఊహించని ఘటన | ఓ యువతికి ఊహించని ఘటన జరిగింది. ఓ యువకుడు నడిరోడ్డుపై అడ్రస్ పేరుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. యువతి ఛాతీ పైన నొక్కాడు. ఈ హీనమైన