గువహటి : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజు ప్రతికూల ఫలితాలతో కంగుతిన్న కాషాయ పార్టీకి అసోంలో వరుసగా రెండోసారి అందివచ్చిన గెలుపు ఒక్కటే ఊరట ఇచ్చింది. ఎన్డీయే కూటమి అసోంలో విస్పష్ట మెజారిటీ
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బే పడేలా కనిపిస్తోంది. ఒక్క అస్సాంలో తప్ప మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీకి అధికారం దక్కే అవకాశాలే లేవని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయ
గౌహతి: అస్సాంలో మూడు నియోజకవర్గాల పరిధిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 20న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయించింది. రతాబరి, సోనాయ్, హఫ్లాంగ్ నియోజకవర్గాల్లోని నాలుగు కేంద్రాల్
475 నియోజకవర్గాలకు | దేశవ్యాప్తంగా మంగళవారం నాలుగు రాష్ట్రాలు, యూటీలోని 475 నియోజకవర్గాలతో పాటు రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. ఆరు గంటల వరకు కొనసాగనుంది.
గౌహతి: అస్సాంలోని ఒక పోలింగ్ బూత్లో భారీగా రిగ్గింగ్ జరిగిన విషయం బయటపడింది. డిమా హసావో జిల్లాలోని ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 90 మంది ప్రజలు ఓటు నమోదు చేసుకున్నారు. అయితే ఏప్రిల్ 1న జరిగిన రెండో దశ పోల�
గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 8 ప్రధాన వార్తా పత్రికల్లో బీజేపీ ఇచ్చిన ప్రకటనలకు వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీంతో అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్, బీజే�
న్యూఢిల్లీ: అసోంలో శనివారం తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తెలివితో ఓటు వేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. అసోం నుంచి 28 ఏండ్ల పాటు రాజ్యసభకు ప్రతినిధిగా వ్యవహ
గువహటి : కాంగ్రెస్, సీపీఎం, ఏఐయూడీఎఫ్ కూటమి అసోంలో చొరబాట్లను ప్రోత్సహిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఓ ప్రచార ర్యాలీలో యోగి మాట్లాడారు. కాంగ�
న్యూఢిల్లీ : అస్సాం శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నిపార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆదివారం ప్రధాని మోదీ గోలఘాట్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మరోసారి రాష్ట్రంలో బీజేపీకి అవకా�
జోర్హాట్ : అస్సాంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉపాధి కల్పన, అస్సాం ఒప్పందం, తేయాకు కార్మికుల కూలీ పెంపు హామ
గువహటి : అసోం అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను శనివారం ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ విడుదల చేశారు. అసోం ప్రజల ఆకాంక్షలకు తమ మేనిఫెస్టో అద్దం పడుతుందని రాహుల్ పేర్కొన్నారు. తాము అధ�
గువహటి : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జిన్నా అడుగుజాడల్లో నడుస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోమవారం దిబ్రూగర్లో ఎన్నికల ర్యాలీని ఉ
గువాహటి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలతో అసోంలో బీజేపీ నేత ఒకరు దారుణహత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి ప్రత్యర్థులు అతడిని కత్తులతో పొడిచి చంపేశారు. తిన్ సుకియా జి�