Hyderabad | విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆస్మాన్ఘడ్ సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు అస్మాన్ఘడ్ డీఈ విష్ణువర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
దివంగత సినీ గేయ రచయిత ఆరుద్ర సతీమణి, ప్రముఖ పాత్రికేయురాలు కె.రామలక్ష్మి (92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మలక్పేట్ అస్మాన్గడ్లోని తన ఇంటిలో శుక్రవారం మధ్యాహ్నం 1.05గంటలకు తుది శ్వాస