ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణ విషయంలో త్వరలోనే ఒక క్లారిటీ రానున్నట్టు సమాచారం. ఐఎల్టీ 20 ప్రారంభ వేడుకల సందర్భంగా ఆసియా కప్ వేదికపై ఒక అంగీకారానికి రావాలని ఏసీసీ చీఫ్, ఇతర సభ్యులను పీసీబీ �
వచ్చే నెలలో ఆరంభమయ్యే ఆసియా కప్ టీ20 టోర్నీని తాము నిర్వహించలేమని శ్రీలంక చేతులెత్తేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశం.. ఈ ఏడాది జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) మూడో ఎడిషన్ను వాయిదా వేస
రెండేళ్ల తర్వాత మళ్లీ ఆసియా కప్కు ముహూర్తం ఖరారైంది. 2018లో చివరగా జరిగిన ఈ టోర్నీ.. కరోనా మహమ్మారి కారణంగా 2020లో రద్దయింది. 2021లో కరోనాతోపాటు, అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ చాలా బిజీగా ఉండటంతో ఈ టోర్నీ జరగలే�