చైనీస్ తైపీ వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా అండర్-15 సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో భారత జట్టుకు రాష్ర్టానికి చెందిన సౌమ్యరాణి కెప్టెన్గా వ్యవహరించనుంది. ప్రస్తుతం తాడ్వాయ్లో సాంఘిక సంక్షేమ �
స్వల్ప విరామం తర్వాత మళ్లీ భారత టెన్నిస్ ప్లేయర్లు రాకెట్ పట్టనున్నారు. ఏప్రిల్ 12 నుంచి టర్కీ వేదికగా జరుగనున్న ఆసియా/ ఓషియానియా గ్రూప్-1 టోర్నీకి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో పాటు మరో నలుగ�
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో భారత జట్లకు నిరాశ ఎదురైంది. సీనియర్ల గైర్హాజరీలో యువ షట్లర్లతో బరిలోకి దిగిన పురుషుల, మహిళల జట్లు నాకౌట్ దశకు చేరడంలో విఫలమయ్యాయి. గ్రూప్-‘ఎ’లో భాగంగా శుక్ర�