ప్రఖాత్య ఏసియా జ్యుయల్స్ షో హైటెక్ సిటీలోని హోటల్ ది వెస్టిన్లో అట్టహాసంగా ప్రారంభించారు. ప్రముఖ సినీతారలు హిమజ, అషురెడ్డి, మాల్వి మల్హోత్ర, అపూర్వ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.
Yevam - Ashu Reddy | యువ నటుడు నవదీప్ తన సొంత నిర్మాణ సంస్థ సి-స్పేస్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘యేవమ్’ అనే సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చాందిని చౌదరి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో వశిష్ట సింహా, జైభారత్, �
మహిళలు ఎంతగానో మెచ్చే తీరొక్క డిజైన్లతో కూడిన బంగారు ఆభరణాలు నగర వాసులను ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో శుక్రవారం హైలైఫ్ జ్యువెలరీ ఎక్స్ పో పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య �