తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆహారం వికటించి అస్వస్థతకు గురైన పది మంది విద్యార్థినుల్లో 9 మందిని తాండూరు జిల్లా దవాఖానకు, మరొక విద్యార్థిని నీలావతిని హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానకు శుక్రవారం తరలించార
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన గురుకులబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల సందర్శనక�