భారత ప్రభుత్వం నుంచి తమకు ఆశించిన స్థాయిలో మద్దతు (Lack of suppor) లభించకపోవడంతో న్యూఢిల్లీలోని (New Delhi) తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్ 1) నుంచి మూసివేయనున్నామని తాలిబన్ (Taliban) ప్రభుత్వం తెలిపింది.
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్లో అడుగుపెట్టిన మరుక్షణమే దేశం విడిచి పెట్టి వెళ్లిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తొలిసారి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం యూఏఈ రాజధాని అ�
మానవతా దృక్పథంతోనే అంగీకరించాం యూఏఈ వెల్లడి కాబూల్, ఆగస్టు 18: అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ యూఏఈలో తలదాచుకున్నారు. తాలిబన్లు కాబూల్లోకి ప్రవేశించగానే ఆయన దేశాన్ని విడిచిపోయారు. ఘనీకి, ఆయన కుట�
బీజింగ్ : ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )లో జరుగుతున్న పరిణామాలపై డ్రాగన్ దేశం చైనా స్పందించింది. ఆఫ్ఘనిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్ ఫైటర్లతో స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్
కాబూల్ : తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan ) ఉక్కిరిబిక్కిరవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసి తన కుటుంబంతో కలిసి దేశం విడిచి వెళ్లనున్నట్లు వార్త�
అధికారం పంచుకుందామంటూ గురువారం తాలిబన్లకు రాయబారం పంపిన ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) ప్రభుత్వం.. తాజాగా మరో శాంతి ఒప్పందంతో ముందుకు వచ్చింది. ఈ శాంతి చర్చల కమిటీ ఓ కొత్త ప్లాన్తో ముందుకు వెళ్తోంది.