అశోక్ లేలాండ్ రాష్ట్రంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. రాష్ట్రవ్యాప్తంగా కంపెనీకి చెందిన లైట్ కమర్షియల్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని తాజాగా నిజామాబాద్లో తన తొలి షో
TTD | తిరుమలశ్రీవారికి శుక్రవారం ఒక మినీ ట్రక్కు విరాళంగా అందింది. అశోక్ లేలాండ్ కంపెనీ బిజినెస్ హెడ్ విప్లవ్ షా రూ.6.60 లక్షల విలువైన అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన సాథీ మినీ ట్రక్కును అందజేశారు.
Tirumala | తిరుమల శ్రీవారికి శనివారం ఒక లారీ విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్ లేలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని అందజేశారు.
అశోక్ లేలాండ్..దేశీయ మార్కెట్లోకి తమ తొలి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేసింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో ఈ వాహనాన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు
కంపెనీ ఎండీ, సీఈవో శేను అగర్వ�
హైదరాబాద్: కమర్షియల్ వాహన తయారీలో అగ్రగామి సంస్థయైన అశోక్ లేలాండ్.. మార్కెట్లోకి శక్తివంతమైన టిప్పర్ను విడుదల చేసింది. అవతార్ పేరుతో విడుదల చేసిన ఈ ట్రక్కులు రెండు రకాల్లో లభించనున్నాయి. అవతార్ 283
అశోక్ లేల్యాండ్ నుంచి తొలి లాట్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న భారత వాయుసేన (ఐఏఎఫ్) అత్యాధునికమైన తేలికపాటి బుల్లెట్ప్రూఫ్ వాహనాలను సమకూర్చుకున్నది. అమెరికన్ సంస్థ లాక్�
హైదరాబాద్ : నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టే అవకాశం ఉంది. బస్సుల తయారీకి టీఎస్ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించగా.. అశోక్ లేలాండ్ సంస్థ టెండర్ దాఖలు చేసింది. తొలిదశ 25 బస్సులు కావాలని టీఎ