జైపూర్ : రాజస్ధాన్లో కాంగ్రెస్ సర్కార్ తప్పుడు విధానాలు, అంతర్గత కలహాలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ విమర్శించారు. రాష్ట్రంలో శా�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుంటే సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు వెళ్లడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపడుతుండగా రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ రూ 266 కోట్లతో �
రాజస్థాన్ జోధ్పూర్లో దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభమైంది. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఆక్సిజన్ కోసం ప్రజలు పడే తపన చూసి రాజస్తౄన్ ప్రభుత్వం ఈ వినూత్న బ్యాంక్ను ఏర్పాటుచేసింది.
జైపూర్ : కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రాజస్ధాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎనిమిది నగరాల్లో సోమవారం రాత్రి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించనుంది. అన్ని రకాల మార్కెట్లను రా�
ఒప్పుకున్న గెహ్లాట్ ప్రభుత్వం జైపూర్: గతేడాది జూలైలో రాజస్థాన్లో రాజకీయ సంక్షోభ సమయంలో ‘ఫోన్ ట్యాపింగ్’ చేశామని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఒప్పుకున్నది. దీంతో సీఎం గెహ్లాట్పై బీజేపీ విరుచుక�
జైపూర్ : మహిళలు, గ్రామీణ ప్రాంతాలు, రైతులను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ తన బడ్జెట్ను సిద్ధం చేశారు. బుధవారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో 2021-22 బడ్జెట్ ప్రసంగం చేశారు. మహిళలకు ఉచితంగా న్యాప్