బీజేపీ అధికారంలో వస్తే నల్లడబ్బు దేశానికి తీసుకొచ్చి అందరి జీరో అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తానమన్నారని, ‘జన్ధన్ ఖాతా కహాగయా’ మోదీ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని �
రెండో విడత కొత్త పింఛన్లు రాని వారు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ అందజేస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరో రెండు లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ న
గాంధీజీ కన్న కలల సాకారం సీఎం కేసీఆర్కే సాధ్యమని, ఆ దిశగా తెలంగాణలోని అట్టడుగు వర్గాల ఆర్థిక అభివృద్ధికి ఎన్నో పథకాలు ఆయన హయాంలో పురుడు పోసుకున్నాయని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి గుర్తు చేశారు.