ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని మధిర ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి మధిర మండల ఆర్యవైశ్య సంఘం విజ్ఞప్తి చేసింది.
పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా తోడ్పా టు అందిస్తామని చైర్పర్సన్ కాలువ సుజాత అన్నారు. ఆదివారం జగదేవ్పూర్లోని వేంకటేశ్వరాలయంలో వైశ్యసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశు�
ఆర్య వైశ్యుల సంక్షేమానికి నూతన సీఎం రేవంత్ రెడ్డిని త్వరలో కలిసి ప్రత్యేక ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివ�