ప్రైవేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్లో వాటా విక్రయానికి ఇప్పటికే పలు బిడ్లు దాఖలయ్యాయన్ని దీపం కార్యదర్శి అరునిష్ చావ్లా తెలిపారు. బ్యాంకులో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఈ ఫైనాన్షియల్ బిడ్�
Union Budget 2025 | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలో జనవరి 31న మొదలు కానున్నాయి. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని పార్లమెంట్కు సమర్పిస్తారు. బడ్జెట్పై అందరి దృష్టి నెలకొన్నది. చ�
దేశీయ ఔషధ రంగ పరిశ్రమకు 2030 నాటికి 4-5 రెట్లు వృద్ధి చెంది దాదాపు 200 బిలియన్ డాలర్లకు చేరే సామర్థ్యం ఉందని ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి అరునిష్ చావ్లా అన్నారు.