విద్యుత్తు ఆర్టిజన్లు చేపట్టిన నా లుగోరోజు సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ వద్ద ఉద్రిక్తంగా మారిం ది. ఆర్టిజన్ జాక్ పిలుపు మేరకు చేపట్టిన ‘చలో కేటీపీఎస్' శనివారం నిర్బంధాల మధ్య �
పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో టీవీఏఈ జాక్ ఆధ్వర్యంలో శనివారం మహా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు లేబర్గా విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లను బీఆర్ఎస్ ప్రభు