చట్టం ముందు అందరూ సమానమే. భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు తెలుగు రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇందుకు ప్రధాన కారణం ఇద్దరు జర్నలిస్టుల అక్రమ అరెస్టు.
Nayi Brahmins | నాయీబ్రాహ్మణుల వృత్తిని దెబ్బతీసే ఆర్టికల్-19ని ఎత్తివేయాలని హనుమకొండ పట్టణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం చౌరస్తా అధ్యక్షుడు సింగారపు శ్యామ్ డిమాండ్ చేశారు.