మహారాష్ట్రలో సింధుదుర్గ్లో ఛత్రపతి శివాజీ 35 అడుగుల విగ్రహం కూలిన ఘటనపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలు జోడ్ మారో(చెప్పుతో కొట్టండి) పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి.
RSS leader's dig at BJP | బీజేపీ అహంకారంపై ఆర్ఎస్ఎస్ నాయకుడు మండిపడ్డారు. (RSS leader's dig at BJP) అందుకే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని 241 సీట్ల వద్ద రాముడు నిలిపినట్లు అన్నారు.
ప్రపంచంలో తనకంటే గొప్పోడు ఎవరూ లేరని, తానే అందరికంటే గొప్పోడినన్న ఫీలింగ్లో ప్రధాని మోదీ ఉంటారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. ఆయనను విమర్శిస్తే అస్సలు తట్టుకోలేరని తెలిపారు. అంతేకా
ష్! నన్నెవ్వరు ఆటంకపరచకండి
ప్రజాస్వామ్యం చిరునామా
వెదకడంలో బిజీగా ఉన్న
కాని ఎంత వెదికినా.. ఫ్చ్ లాభం శూన్యం
చిరునామా మారిందా? డెఫనేషన్ మారిందా?
ఆశ్చర్యం లేదేమో.. ఏది మారినా?