రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మెరుగుపడటం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు డిస్కంలు దాదాపు రూ.20 వేల కోట్ల లోటుతో నడుస్తున్నాయి. వాటి ఆదాయానికి, వ్యయానికి మధ్య �
విద్యుత్తు సంస్థలు (డిస్కంలు) చేస్తున్న పొరపాటు రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులకు గ్రహపాటుగా మారుతున్నాయి. డిస్కంల తప్పిదంతో అంతిమంగా వినియోగదారులపై భారం పడుతున్నది.
రాష్ట్రంలోని విద్యుత్తు డిస్కంల పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్ఆర్), 2016-17 నుంచి 2022-23 వరకు ట్రూ అప్ చార్జీల విషయంలో ప్రజలు, సంస్థలు, ఎన్జీవోల నుంచి అభ్యంతరాలను స్వీకరి�