జమ్ము కశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మలాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్(29) గురువారం మృతి చెందారు. కిస్త్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రా
అమరావతి : విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి చెందాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ విజయవాడ శివారులోని నిడమూరు వద్ద చోటు చేసుకున్నది. ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పా
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాను దాదన్నగారి కళ్యాణ్రావు(25) ప్రమాదంలో మృతిచెందాడు. కళ్యాణ్ ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పంజాబ్లోని పట్ట�