Upendra Dwivedi | పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam terrorist attack) ప్రతీకారంగా మే 7న ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) మూడు రోజుల్లో ముగియలేదని ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) తెలిపారు.
Army Chief | జమ్ము కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్లో ఉగ్రదాడితో (Pahalgam Terror Attack) భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతల వేళ నేడు భారత ఆర్మీ చీఫ్ జనరల్ (Army Chief General) ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) జమ్