పల్లె పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడడంతో పాటు ప్రచారానికి కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు వివిధ రకాల ప్రచారాలు చేస్తూ ఓటర్ల�
‘ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆరే మాకు నాయకుడు. ఆయన బాటలోనే ప్రతి ఒక కార్యకర్త నడుచుకుంటారు. ఆదేశాలు పాటిస్తారని’ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత పార్టీ పెట్టడమ