దాదాపు 2,600 నుంచి 2,900 ఏళ్ల క్రితం చిత్రీకరించిన ప్రపంచ పటం శిలాఫలకం రూపంలో ఇప్పటికీ భద్రంగా ఉంది. బాబిలోనియన్ ప్రపంచ పటంగా పిలిచే దీన్ని వాస్తు, సంస్కృతి, గణితం, శాస్త్ర రంగాల్లో నియో బాబిలోయిన్ సామ్రాజ్యం
ప్రముఖ పురావస్తు శాఖ శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్కుమార్ శర్మ(90) కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య కారణాలతో ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని ఆయన నివాసంలో బుధవారం అర్ధరాత్రి చనిపోయారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ అగ్గలయ్యగుట్టపై శివలింగం, ఇతర చిత్రాలు ఉన్నట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి వెల్లడించారు. అగ్గలయ్యగుట్టను, పద్మాక్షి గుట్టకు కలుపుతూ ఒక కోట గోడ నిర్మ�
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండల కేంద్రానికి 6.కిలోమీటర్ల దూరంలోని ప్రసిద్ధ జైన క్షేత్రం కొలనుపాక ఊబదిబ్బపైన 900 సంవత్సరాల చరిత్రగల జైన శాసనానికి ప్రమాదం పొంచి ఉందని, సత్వరమే కాపాడాలని పురావస్తు పరిశో