ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘అరాణ్మనై 4’ (తెలుగులో ‘బాక్') తన కెరీర్కు కొత్త ఉత్సాహాన్నిచ్చిందని, ఈ ఏడాది తొలి విజయం దక్కిందని ఆనందం వ్యక్తం చేసింది అందాలభామ రాశీఖన్నా. సుందర్ సి. దర్శకత్వంలో రూపొందిన ఈ చ
నేటి సోషల్ మీడియా కాలంలో ప్రతి ఒక్కరికి అభిప్రాయాల్ని వ్యక్త పరిచే స్వేచ్ఛ ఉందని, సెలబ్రిటీలపై వచ్చే పుకార్లపై స్పందించకుండా ఉండటమే మంచిదని చెప్పింది అగ్ర కథానాయిక తమన్నా.