దేశంలో మంకీపాక్స్ వైరస్ పరిస్థితిని పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసింది. వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, కార్యక్రమాలను ఈ విభాగం సూచిస్తుందని అధికార�
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వారం రోజుల్లో ఆయా జిల్లాల వారీగా నియామకాలు పూర్తి కావాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్
బాచుపల్లి గ్రామ సర్పంచ్గా యాలాల శ్రీనివాస్ను నియమిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. సర్పంచ్గా నియమించిన వెంటనే శ్రీనివాస్ మంగళవారం మంత�