Harish Rao | జీతం రాకపోవడంతోపాటు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ఉపాధి హామీ ఏపీవో మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు, క్షేత్ర సహాయకులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న వారికి సకాలంలో వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదురొంటు�
Suspension | పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం ఘటనలో పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల అధికారులను సస్పెన్షన్ చేస్తూ సీఈవో ముఖేష్కుమార్ మీనా వెల్లడించారు.