రుణమాఫీ రైతుల పాలిట శాపంగా మారింది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సింగారంలో బ్యాంక్ నోటీసుల పరంపర కొనసాగుతున్నది. వ్యవసాయ రుణాన్ని వడ్డీసహా చెల్లించాలని ఆరు నెలల కిందట చనిపోయిన రైతు బూరం రామచం�
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తిచేశామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. రూ. 2 లక్షల లోపు రుణాలన్నింటినీ చెల్లించేశామని సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులంతా ప్రతి వేదికపైనా చెప్తున్నారు.
రుణమాఫీ డబ్బులు తప్పకుండా రైతులకే ఇవ్వాలని, పాత బకాయిల కింద ఆపొద్దని ప్రభుత్వం చెప్తున్నా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ అధికారులు ససేమిరా అంటున్న
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) చైర్మన్గా కే ప్రతాప్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు చైర్మన్గా ఉన్న ప్రవీణ్కుమార్ నుంచి ప్రతాప్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన
కాలానుగుణంగా సాంకేతికత మారుతున్నది. గతంలో బ్యాంకు ఖాతా కావాలంటే కనీసం వారం రోజుల సమయం పట్టేది. ఖాతా తెరవడానికి బ్యాంకుకు వెళితే రేపు రమ్మని సమాధానం. తీరా వెళితే సాంకేతిక సమస్య అని జవాబు. ఇక మళ్లీ మళ్లీ బ్�
జిన్నారం, ఏప్రిల్ 7 : జిన్నారంలోని ఏపీజీవీబీ బ్యాంకు ఆవరణలో పట్టపగలే దోపిడీ జరిగింది. బ్యాంకు నుంచి రూ.2.25లక్షలు తీసుకొని బయటకు వచ్చిన డ్వాక్రా మహిళ చేతిలోని బ్యాగును ఇద్దరు యువకులు లాక్కొని బైక్పై పారిప