అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పేరిట వైసీపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని ఏపీ పీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఓటీఎస్ కింద డబ్బులు �
అమరావతి : ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరో చారిత్రక కట్టడిపై సంచలన కామెంట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ పేరును కూడా మార్చాల�
అమరావతి : అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిపై విమర్శలు చేసిన వైసీపీ నాయకులకు భవిష్యత్లో గట్టిగా బుద్ధి చెబుతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బుధవారం మంగళగిరి పట్టణంలో ఆయన ప
అమరావతి : తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహిస్తున్నది సభ కాదని.. అది రాజకీయ సభ అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యనించారు. యాత్రలో పాల్గొన్నది రైతులు కాదని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులేనని అన్న�