రాధేశ్యామ్ (Radhe Shyam)శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (AP Govt) ప్రభాస్ టీంకు గుడ్ న్యూస్ అందించింది.
సోమవారం జారీ చేసిన జీవోతో అన్ని సమస్యలకు తెరపడిందన్నారు టాలీవుడ్ (Tollywood) నిర్మాత సీ కల్యాణ్ (c kalyan) అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టికెట్ల విషయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి జీవో జ
ఏపీలో సినిమా టికెట్స్ రేట్ల (AP Movie Ticket Prices) ను పెంచుతూ జీవో జారీచేసిన ఏపీ సీఎం జగన్ (YS Rajasekhara Reddy) కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు చిరంజీవి.
ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ (Tollywood) సినీ పరిశ్రమకు గుడ్ న్యూస్ అందించింది. ఏపీలో సినిమా టికెట్స్ రేట్ల (AP Movie Ticket Prices) ను పెంచుతూ ఇవాళ జీవో జారీచేసింది.
ఏపీలో టికెట్ ధరలు (AP Movie Ticket Prices) పెంపునకు సంబంధించిన జీవోపై టాలీవుడ్ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అయితే రాధేశ్యామ్ మార్చి 11న విడుదల కాబోతున్న నేపథ్యంలో..హీరో ప్రభాస్ (Prabhas) చేసిన కామెంట్స్ ఆ