వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై కేంద్రం ఆలోచించాలి : జగన్ | అమరావతి : వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. గురువారం ఆయన ‘�
అమరావతి: భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సే�
రిలీవైన ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు సీఎం కేసీఆర్ మాటపై రిలీవ్ చేసిన ఏపీ 698 మంది వాపస్.. సంఘాల హర్షం ఏడేండ్ల నిరీక్షణ ఫలించింది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు విముక్తి లభించింది. విభజన అనంతరం ఏపీ త
విజయవాడ : తెలంగాణ స్థానికత కలిగిఉండి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. తెలంగాణ స్థానికత కలిగి తెలంగాణ కోరుకున్న ఉద్యోగుల రిలీవ్కు సీఎం వైఎస్ జగన్ అంగీకా
సీఎం జగన్ను కలిసిన నీలం సాహ్ని| గుంటూర్ జిల్లాలోని తాడేపల్లిలోగల క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.