అమరావతి, జూలై :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి లేఖ రాశారు. గతకొన్నాళ్లుగా ఆయన లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా విశాఖ భూముల కుంభకోణం అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్క�
అమరావతి,జూలై :నామినేటెడ్ పదవుల భర్తీకి సర్వం సిద్ధం చేసింది ఏపీ సర్కారు. ఇప్పటికే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల ప్రకటనకు ఏర్పాట్లు జరుగుపోతున్నాయ�
బేసిన్ అవతలికి జలాలను తరలించడం అక్రమం: మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ తన ప్రాజెక�
పోతిరెడ్డిపాడుతో వైఎస్సార్ జల దోపిడీ సీమ లిఫ్ట్తో మరో దోపిడీకి జగన్ యత్నం ఏపీ సీఎంపై మండిపడ్డ మంత్రి పువ్వాడ రఘునాథపాలెం, జూలై 2: ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పోతిరెడ్డిపాడు న
ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టవద్దు సీమాంధ్రులతో నాడు, నేడు సఖ్యతతో ఉన్నం ఏపీ సీఎం వ్యాఖ్యపై మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమ యంలోనే తాము సెటి లర్ అనే పదం వాడ �
అమరావతి,జూన్ 19: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తాజాగా ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని..మనం క�
ఏపీ సీఎం బెయిల్ పిటిషన్ రద్దుపై విచారణ జూలై 1కి వాయిదా | ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.
అమరావతి,జూన్ 13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. పలువురు ప్రముఖ నేతల ఫోటోల మధ్య సీఎం జగన్ చిత్రాన్ని పెట్టి దీని�
అమరావతి, జూన్ 10:కాంట్రాక్టు నర్సుల బకాయి ఉన్న వేతనాలను చెల్లించాలని జగన్ సర్కారు ను ఏపీ హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని కోరింది. రెమిడెసివర్ ఇంజెక్షన్ల వ�
అమరావతి, మే 25; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పంపడం ద్వారా విశేషంగా సహకరించారంటూ ముకేష్ అంబానీతో పాటు రి�