ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్కు చంద్రబాబు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంకే మీనాను నియమించింది. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పీఎస్గా అద�
ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేశ్కుమార్ మీనా జారీచేసిన వివాదాస్పద మెమోను ఉపసంహరించుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు గురువారం తెలిపింది.
AP CEO | మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన వీడియో బయటకు రావడం పట్ల ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియోను తాము విడుదల చేయలేదని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించా