లండన్: ఇంగ్లండ్తో జరిగిన రెండవ టెస్టులో ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సంబరాన్ని కెప్టెన్ విరాట్ ( Virat Kohli ) తన భార్య అనుష్కా శర్మతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ �
ఈ ఏడాది ప్రారంభంలో అనుష్క శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విరుష్క జోడి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నా�
ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్కు ఎంపిక కావాలంటే చాలా చాలా కష్టం. కానీ ఆ టీమ్ను ఎంపిక చేయడం ఇంకా కష్టం. అందుకే తరచూ సెలక్షన్ కమిటీ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. దీనికి మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస
సౌథాంప్టన్: పని, ఇల్లు రెండూ ఒక్క చోటే అయితే ఎలా ఉంటుంది. ఈ విషయం ప్రస్తుతం బాలీవుడ్ నటి అనుష్క శర్మను అడిగితే సరిగ్గా చెబుతుంది. తన భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి ఇంగ్లండ్ వె�
ముంబై: సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులతో నేరుగా చాట్ చేయడం, మాట్లాడటం సాధారణమైపోయింది. అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా శనివారం తన అభిమానులతో చాట్ చేశాడు. ఇంగ్లండ్
కరోనా కష్టకాలంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సతీమణి అనుష్కశర్మ ప్రజలకు తమ వంతు సాయం అందించేందుకు రెండు కోట్ల రూపాయలతో ‘ఇన్ దిస్ టుగెదర్’ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశార�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకోగా.. ఆపద్కాలంలో ఉన్నవారిని ఆదుకునేందుకు విరుష్క జోడీ ‘ఇన్ దిస్ టుగెదర్’ పేరుతో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రూ.2 కోట్లతో ఈ ఫండ్న�
కరోనా మహమ్మారిపై పోరాటానికి టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు సాయం చేసేందుకు నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ దంపతులు
రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన విరాట్, అనుష్క నిధుల సమీకరణకు ప్రత్యేక కార్యక్రమం న్యూఢిల్లీ: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య, నటి �
బాలీవుడ్ నటి అనుష్క శర్మ తొలిసారి రబ్ నే బనా ది జోడి అనే చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 2008లో వచ్చిన ఈ చిత్రంలో షారూఖ్ సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత సుల్తాన్ ,ఎ