దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో రూ.37 వేల కోట్ల పెట్టుబడితోపాటు దేశీయ మార్కెట్లోకి 23 నూతన వాహనాలను విడుదల చేయబోతున్�
RBL | బ్యాంకింగ్ పరిశ్రమను సవివరంగా అవగాహన చేసుకోవడానికే ఆర్బీఎల్ బ్యాంక్లో (రత్నాకర్ బ్యాంక్) తాము 7-10 ఏండ్ల దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి చేశామని ఎం అండ్ ఎం సీఈవో అనీశ్ షా చెప్పారు.
న్యూఢిల్లీ, మార్చి 26: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా అనిశ్ షా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కంపెనీ డిప్యూటీ ఎండీ, గ్రూపు చీఫ్ ఫైనాన్షియల్ అధ�