Vikarabad | మండల కేంద్రంలోని పశువుల దవాఖానలో వైద్యుడు లేక పశువులకు సరైన చికిత్స అందడం లేదని మండలంలోని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలు గడుస్తున్న పశు వైద్యుడిని ప్రభుత్వం నియమించడం లేదని అన్న�
Rangareddy | జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని రేగడిదోస్వాడ గ్రామంలో గొర్రెలకు, మేకలకు చిట
Bird Flu | బర్డ్ఫ్లూ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పశు వైద్య, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ బి గోపి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Emu bird farming | ఈము పక్షులను పెరట్లోగానీ, ఫారమ్లు ఏర్పాటు చేసిగానీ పెంచి మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చు. ఈ పక్షులను అధిక పీచుపదార్థం గల ఆహార మిచ్చి...