పశువులను మేత మేపడానికి తీసుకెళ్లిన యువకుడు వాగులో గల్లంతైన ఘటన చింతలమానేపల్లి మండలంలోని కేతిని సమీపంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన సేడ్మక సుమన్ (18) వాగు అవతల ఉన్న తమ పంట పొలాల్లో పశువులను మేత మేప
పెంపుడు జంతువుల ఆహార పదార్థాల తయారీలో అగ్రగామి సంస్థ మార్స్ ఇండస్ట్రీస్..తెలంగాణలో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే ఇక్కడ వందల కోట్ల పెట్టుబడి పెట్టిన సంస్థ..తాజాగా మరో రూ.800 కోట్ల ప�
పాడి రైతులకు పశుగ్రాసం దొరకడం లేదు. యంత్రాలతో వరి కోస్తుండడంతో సరిగ్గా గడ్డి చేతికి అందడం లేదు. దీంతో పశుపోషణ భారంగా మారింది. కూలీలతో వరి కోయిస్తే పంట చేతికి వచ్చే సరికి పది రోజుల సమయం పడుతుంది.