ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల బంగారుగూడ డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన ఎనిమల్ కేర్ సెంటర్, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎఫ్ఎస్టీపీ)లు నిరుపయోగంగా మారాయి.
జిల్లా కేంద్రమైన మెదక్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మంగళవారం ఉదయం సుడిగాలి పర్యటన చేశారు. స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనులను పురోగతిని పరిశీలించారు. ముందుగా నీటిపారుదల శాఖ కార్యాలయ ఆవరణలో రూ.4.50
దుండిగల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నానని చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ అన్నారు. శుక్రవారం దుండిగల్ మున్సిపల్ కౌన్సిల్ హాలులో కృష్ణవేణి అధ్యక్షతన సాధారణ
ఇప్పటికే 13 జిల్లాల్లో ఏసీసీ ఏర్పాటు నెలాఖరులోగా మరో 14 చోట్ల.. 16వేల వీధికుక్కలకు స్టెరిలైజేషన్ మేనకాగాంధీతో సహా జంతు ప్రేమికుల ప్రశంసలు హైదరాబాద్, అక్టోబరు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని జిల్లా కే�