భారత దేశ భద్రతపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పాకిస్థాన్కు బలమైన సందేశమిచ్చారు. మాటలతో యుద్ధాలను గెలువలేమని, నిర్ణాయక కార్యాచరణతోనే విజయం సాధ్యమని స్పష్టం చేశారు. ఆపరేష
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని ఎనిమిది నెలలపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 మే 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధ విమానాలు కూలిన విషయం వాస్తవమే అని సీడీఎస్ అనిల్ చౌహాన్ తెలిపారు. బ్లూమ్బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. వ్యూహాత్మక లోపం జరిగిందన్నారు. �
భారత త్రివిధ దళాల నూతన అధిపతి(సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ను కేంద్రం నియమించింది. జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం దాదాపు 9 నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు..
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జమ్ము కశ్మీర్తో పాటు ఆగ్నేయ భారతదేశంలో కౌంటర్ ఇన్సర్
న్యూఢిల్లీ: దేశంలో పేరు మోసిన ఘరానా కార్ల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా ఐదు వేలకుపైగా కార్లను అతడు చోరీ చేసినట్లు తెలిపారు. ఢిల్లీలోని కాన్పూర్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల అనిల్ చౌహాన్ గ�