మూగ, చెవిటి, దృష్టి, మానసిక వ్యాధితో బాధపడే చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర సర్కారు సంకల్పించింది. ఇందుకుగాను రాష్ట్రీయ బాలల స్వస్థ్య రక్షణ(ఆర్బీఎస్కే) పథకంలో భాగంగా నిర్మల్లో డైస్(డిస
Telangana | ‘అమ్మకు ఆత్మీయత.. బిడ్డకు ప్రేమ’తో అనే నినాదంతో తెలంగాణ సర్కారు మహిళా, శిశు సంరక్షణకు పెద్దపీట వేసింది. అద్భుత పథకాలు.. అద్వితీయ కార్యాచరణతో రాష్ట్రంలోని ప్రతి తల్లీబిడ్డ క్షేమంగా ఉండేలా కడుపులో పెట�
మాతా, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లోనూ సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు కార్యాచరణ రూపొందించింది.