అయోధ్యలోని రామ మందిర స్థలంలో పురాతన ఆలయ అవశేషాలు బయల్పడ్డాయి. మందిర నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడినట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.
చారిత్రక కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం సమీపంలో అతి పురాతన కేశవమూర్తి ఆలయం ఉన్నది. చుట్టూ పంటపొలాల మధ్య శిథిలావస్థలో భూమిలో కూరుకుపోయి కనిపిస్తున్నది. ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, మండపాలున్నాయి. మండప స్తంభ�
తాండూరు మండలం, కొత్లాపూర్ గ్రామంలో అతి పురాతన ఆలయం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం. ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా మే, జూన్( మొలకల పున్నం నుంచి ఏరువాక వరకు) నెల రోజుల పాటు జా
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం లో చాళుక్యుల కాలం నాటి మహామాత దేవాలయం బయటపడింది. దీన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు సముద్రాల సునీల్ వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత