సినీనటి, యాంకర్ అనసూయ ఆదివారం సిరిసిల్లలో సందడి చేసింది. స్థానిక గాంధీచౌరస్తాలోని విశాల షాపింగ్ మాల్లో ఏర్పాటుచేసిన పట్టుశారీస్ అండ్ మెన్స్ ఎత్నిక్ ఫ్లోర్స్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరైంది
టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ మరోసారి వార్తల్లో నిలిచింది. మంగళవారం వాలెంటైన్స్ డే సందర్భంగా అనసూయ తన భర్తతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, నీవుంటే చాలు సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. ఇటీవలే మైఖేల్ షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో మైఖేల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్.