కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని ప్రముఖ సోమ్నాథ్ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తాలిబన్లు ప్రకటించారు. ఆ స్థానంలో మహ్మద్ ఘజినీ దర్గాను పునర్నిర్మిస్తామని చెప్పారు. తాలిబన్లకు చెందిన అన
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న తాలిబన్లు అందులో భాగంగా బుధవారం దేశ మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్ని కలిశారు.