దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల నిరీక్షణకు తెరదించుతూ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్' ట్రైలర్ గురువారం హైదరాబాద్లో అభిమానుల కోలాహలం నడుమ �
కథా నేపథ్యానికి తగిన యాస భాషలు ఆ కథలోని పాత్రలకు సహజత్వాన్ని ఇస్తుంటాయి. ఆ యాసను సరిగ్గా పలికినప్పుడే ప్రేక్షకులు ఆ క్యారెక్టర్కు కనెక్ట్ అవుతారు. అలా ప్రేక్షకులను తన నటనతో మెప్పించేందుకు ప్రయత్నిస్�
కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) వేసిన సిగ్నేచర్ స్టెప్ (Saami Saami Step) ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా మంది సెలబ్రిటీలు రష్మికలా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించారు.
‘బతకాలంటే గెలవాల్సిందే..ఎగరాలంటే రగలాల్సిందే’ అంటున్నారు విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్�