Allahabad High Court | వివాహితుడైన వ్యక్తితో మేజర్ అయిన మహిళ పరస్పర అంగీకారంతో సహజీవనం చేయవచ్చని, అది నేరం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. నైతికతను, చట్టాన్ని వేర్వేరుగా చూడాలని స్పష్టంచేసింది.
ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల 57కిలోల క్వార్టర్స్ బౌట్లో బరిలోకి దిగిన హుసాముద్దీన్ 0-5 తేడాతో