ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా (Peoples plaza) వద్ద 466 అమ్మ ఒడి, అంబులెన్స్, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్�
ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చొరవ ఫలిస్తున్నది. ఒక వైపు నాణ్యమైన వైద్యం.. మరోవైపు అమ్మ ఒడి, కేసిఆర్ కిట్, నగదు సాయం వంటి పథకాలు అమలు చేస్తుండడంతో సర్కార్ ద
గర్భిణులను సురక్షితంగా చేర్చుతున్న వాహనాలు రోజుకు సగటు ట్రిప్పులు1,360 రోజుకు సగటు లబ్ధిదారులు4,150 గర్భిణులకు రోజుకు సగటు ఆదా రూ.5లక్షలు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రవేశపె�
వైద్యారోగ్య పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ మూడోస్థానంలో ఉందని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో శనివారం ఆశా కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్య�
అమ్మఒడి (102 సర్వీస్) వాహనాల ద్వారా నెలకు దాదాపు లక్ష మంది గర్భిణులు సేవలు పొందుతున్నట్టు సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. గర్భిణులను వైద్య పరీక్షలు, ప్రసవం నిమిత్తం ఇంటి నుంచి దవాఖానకు తీసుకెళ్లి, తిర