ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరిగింది. న్యూట్రిషన్, కేసీఆర్ కిట్తోపాటు అమ్మఒడితో కాన్పులు అధికంగా జరుగుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వేల రూ పాయలు ఖర్చు కాకుండా గర్భిణులు సర్కారు దవాఖానల్
చెల్లెకు ఆపతొస్తే.. ‘భయపడకు చెల్లే నేనున్నా’ అని అన్న అండగా నిలుస్తడు. అక్కకు తీరని కష్టం వస్తే.. ‘తోడవుట్టిన కదా.. నీ కష్టంల తోడుండనా అక్కా’ అని తమ్ముడు ధైర్యం చెప్తడు. తోడవుట్టిన ఆడబిడ్డ పేదింటిరాలు అయితే
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 39,830 కిట్ల పంపిణీ కిట్లో 16 రకాల వస్తువులు.. గర్భధారణ నుంచి ప్రసవం వరకు కంటికి రెప్పలా రక్షణ.. సర్కారు దవాఖానలో పెరుగుతున్న ప్రసవాలు ప్రభుత్వం చొరవతో తగ్గిన మాతా శిశు మరణాలు �
దేశంలో మాతృభాషలో విద్య కోసం ఏర్పాటు చేసిన ‘గ్విన్ కమిటీ’ సిఫారసులతో అన్ని రాష్ర్టాల్లో మాతృభాషా అకాడమీలు స్థాపించబడ్డాయి. అప్పటి ఉమ్మడి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఆ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రి, దేశ ప్రధ�