తెలంగాణ కాంగ్రెస్లో నల్లగొండ సీనియర్ లీడర్లదే హవా! .. ఇది ఒకప్పటి మాట. నేడు అలాంటి సీనియర్లు సొంత జిల్లా నల్లగొండలోనే డమ్మీ అయ్యారా? అంటే అవుననే సమాధానం ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్తోనే సుభిక్షంగా ఉంటుందని, ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం అవుతారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన శిరగోని యాదయ్య కుమార్తె శిరీష, మట్టిపల్లి రమేశ్ కుమార్తె యమునలకు పెండ్లి కానుకగా గురువారం గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి ర�