CRPF Soldier Killed | మణిపూర్లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. అనుమానిత తిరుగుబాటుదారుల దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్ మరణించాడు. జిరిబామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Manipur : మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ సెక్యూర్టీ కాన్వాయ్పై మిలిటెంట్లు దాడి చేశారు. కంగ్పోక్పి జిల్లాలో ఆ అటాక్ జరిగింది. ఆ దాడిలో ఒకరు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. పూంఛ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఆర్మీ వాహనాలపై ఆకస్మిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీర మరణం పొందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మణిపూర్లో (Manipur) మరోసారి హింస చెలరేగింది. కాంగ్పోక్పీ (Kongpokpi) జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐఆర్బీ జవాన్ (IRB Jawan) సహా మరో పౌరుడు మృతిచెందారు.
సైనికుడు సహా 15 మంది దుర్మరణం తీవ్రవాదులుగా పొరబడి కాల్పులు ఆరుగురు పౌరుల మృత్యువాత స్థానికుల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలు సైన్యాన్ని ముట్టడించిన గ్రామస్థులు ప్రాణ రక్షణకు ఆర్మీ మళ్లీ కాల్పులు కాల్పుల�
బీజాపూర్: తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్న మావోయిస్ట్ నేత హిద్మా, జోనాగుడ ప్రాంతంలో ఉన్నట్లుగా సెక్యూరిటీ నిఘా వర్గాలకు తప్పుడు సమాచారం చేరవేసి భద్రతా దళాలను మావోయిస్టులు ట్రాప్ చేసినట్లుగా తెలుస్తున్న