కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఢిల్లీలో సైకిల్ యాత్రను చేపట్టారు. తెలంగాణ భవన్ అంబేదర్ విగ్రహం నుంచి పార్లమెంట్ వరకు సైకిల్ యాత్ర కొనసాగించారు.
గవర్నమెంట్ ప్లీడర్లు (జీపీలు), అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు (ఏజీపీలు), ఏపీపీలు, ఇతర న్యాయ నియామకాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సామాజిక న్యాయాన్ని పాటిస్తూ దేశంలోనే తొలిసారి